Exclusive

Publication

Byline

625 అడుగుల ఎత్తు నుంచి.. నిట్టనిలువుగా కుప్పకూలిన విమానం

భారతదేశం, జూన్ 12 -- ఎయిరిండియా విమానం ఏఐ171 టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత చివరి సిగ్నల్ వచ్చిందని, అది కూలిపోయే ముందు 625 అడుగుల ఎత్తుకు చేరుకుందని ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఫ్లైట్ రాడార్ వెల్లడ... Read More


ఘోర ప్రమాదం; సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులతో వెళ్తూ కుప్పకూలిన విమానం; ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ

భారతదేశం, జూన్ 12 -- గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. పూర్తి వివరా... Read More


ఘోర విమానం ప్రమాదం; సుమారు 242 మంది ప్రయాణికులతో వెళ్తూ కుప్పకూలిన విమానం

భారతదేశం, జూన్ 12 -- గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నట్లుగా భావిస్తున్న విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే కుప్పకూలింది. పూర్తి వివరాలు... Read More


'ఫ్రీజర్ లో డెడ్ బాడీ'; కజిన్ పై కన్నేసి, ఆమె బాయ్ ఫ్రెండ్ ను హత్య చేసిన డాక్టర్

భారతదేశం, జూన్ 12 -- 26 ఏళ్ల యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఐస్క్రీమ్ ఫ్రీజర్లో భద్రపరిచిన ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడు ఒక 20 ఏళ్ల యువతికి బాయ్ ఫ్రెండ్... Read More


గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు కుటుంబాల 'పల్లె వంట'

భారతదేశం, జూన్ 11 -- డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన 350 కి పైగా తెలుగు కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని శియావాసీ పార్క్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియ... Read More


యుద్ధంలో మరణించిన 1212 మంది సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ కు తిరిగి అప్పగించిన రష్యా

భారతదేశం, జూన్ 11 -- యుద్ధంలో చనిపోయిన సైనికుల మృతదేహాలను తిరిగి అప్పగించడానికి సంబంధించి రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత వారం కుదిరిన ఒక ఒప్పందం నేపథ్యంలో.. రష్యాతో జరిగిన యుద్ధంలో మరణించిన 1,212 మంది సైన... Read More


తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి జూలై నుంచి కొత్త నిబంధనలు; అవి ఏంటంటే?

భారతదేశం, జూన్ 11 -- జూలై 1 నుంచి తత్కాల్ కేటగిరీ కింద టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనలు ప్రయాణికులకు టికెట్ బుకింగ్ ను సులభతరం చేస్త... Read More


'డిజిటల్ అరెస్ట్' మోసంలో రూ.4.75 కోట్లు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు; నిందితులు ఇద్దరూ హైదరాబాదీలు

భారతదేశం, జూన్ 11 -- రూ.4.75 కోట్ల సైబర్ మోసానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ల సమాచారంతో ఈ అరెస్టుల... Read More


రేపటి నుంచి వన్ ప్లస్ 13ఎస్ సేల్ ప్రారంభం: ధర, లాంచ్ ఆఫర్లు మరెన్నో వివరాలు ఇక్కడ చూడండి..

భారతదేశం, జూన్ 11 -- వన్ ప్లస్ మొదటి కాంపాక్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13ఎస్ రేపు జూన్ 12 నుండి అధికారికంగా భారతదేశంలో అమ్మకానికి రానుంది. కాంపాక్ట్ డిజైన్, ప్రీమియం బిల్డ్, అధునాతన ఫీచర్ల... Read More


ఏసీ టెంపరేచర్లపై పరిమితులు!; 20 డిగ్రీల కన్నా తక్కువకు సెట్ చేయలేకుండా త్వరలో నిబంధనలు

భారతదేశం, జూన్ 11 -- ఏసీ ఉష్ణోగ్రతల ప్రామాణికీకరణకు కేంద్రం నడుం బిగించింది. ఎయిర్ కండిషనింగ్ ప్రమాణాలకు సంబంధించి త్వరలో కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఆ నిబంధనల ప్రకారం.. ఎయిర్ కండిషనర్లను 20 డిగ్రీల... Read More